ట్యాంక్ బండ్పై ప్రతివారం జరుగుతున్న సండే- ఫన్డే ఇక చార్మినార్ వద్ద కూడా హంగామా చేయబోతోంది. హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న సండే-ఫండే కార్యక్రమం చార్మినార్ వద్ద కూడా జరపాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు అర్బన్ డెవలప్మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు సూచించగా.. దీనిపై తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని అరవింద్ కుమార్ చేసిన ట్వీట్ కి ప్రజలనుండి విపరీతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో చార్మినార్ వద్ద కూడా సండే-ఫండే జరపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు చార్మినార్ వద్ద సండే-ఫండే నిర్వహణపై కసరత్తులు కూడా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు గురువారం ఉదయం చార్మినార్ ప్రాంతాన్ని అరవింద్ కుమార్, సీపీ అంజనీ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించి, ఏర్పాట్లపై సమీక్షించారు. చార్మినార్ వద్ద జరిపే కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు.
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- It’s not a money laundering case but a political laundering case: MLC Kavitha
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు
- అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన
- నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో.. ఇదే బీజేపీ వైఖరి: హరీష్ రావు