సీఎం ఇచ్చిన నోటీస్, తీర్మానం తెలంగాణ బిల్లుకు వర్తించవని, తీర్మానం బిల్లులో భాగమే కాదని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గురువారంతో అసెంబ్లీలో సభ్యులు అభిప్రాయాలు చెప్పడం పూర్తయిందని, దీంతో చర్చ ముగిసి బిల్లును త్వరలో రాష్ట్రపతికి పంపిస్తామని స్పష్టం చేశారు. రూల్ 77 అనేది శాసనసభకు వ్యవహరించినదని, రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్రపతి నుండి వచ్చిందని గుర్తుచేశారు. ఈ విషయం తెలిసికూడా ఇలా ప్రవర్తించడం సీమాంధ్రుల అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. 77వ నిబంధన ప్రకారం చేసిన తీర్మానానికి, రాష్ట్ర విభజన బిల్లుతో సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు-13 పై 86 మంది శాసనసభ్యులు 53 గంటలపాటు సభలో చర్చించి అభిప్రాయాలు తెలిపారని, రాతపూర్వకంగా కూడా స్పీకర్ కు అందచేసారని ఆయన స్పష్టం చేశారు. సభలో చర్చ ముగిసినట్లు, త్వరలో సభ్యుల అభిప్రాయాలను, బిల్లును రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్ ప్రకటించారని ఈ సందర్భంగా మల్లు క్లారిటీ ఇచ్చారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్