తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మరోసారి జాతీయ అవార్డు గెలుచుకుంది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ గవర్నెన్స్ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన సాఫ్ట్వేర్ జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డ్కు ఎంపికైంది. ఎల్ఏఎంఎం పేరిట తయారుచేసిన ఈ సాఫ్ట్వేర్, మొబైల్ యాప్తో చెరువుల స్థితిగతులు, నీటినిల్వ, పునరుద్ధరణ పనుల ప్రగతి సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అలాగే వరద నివారణ చర్యలను సమర్థవంతంగా నిర్వహించి నిధులు ఆదా చేయవచ్చు. ఇటీవల వర్చువల్గా నిర్వహించిన స్కోచ్ 75వ సమ్మిట్లో ఈ గవర్నెన్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామాంజనేయులు అవార్డు అందుకున్నారు. మిషన్ కాకతీయకు అవార్డు దక్కడంపై రాష్ట్ర సాగునీటిరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ పథకం ఇప్పటికే 2018లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ నుంచి బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అవార్డును దక్కించుకున్నది.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్