రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన దోబీ ఘాట్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. 2.10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మెకానైజ్డ్ దోబీ ఘాట్ లో ఆధునిక యంత్రాలతో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వంటివన్నీ ఒకేచోట పూర్తి చేసేలా వసతి ఏర్పరిచారు. గంటకు 90 కిలోల బట్టలను ఉతికి, ఆరబెట్టే సామర్థ్యం ఉన్న యంత్రాలను ఇక్కడ అమర్చారు. ఈ విధానంతో నీరు ఆదా అవడంతోపాటు, రజకులకు చాలా శ్రమ తగ్గనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ అత్యాధునిక సాంకేతికతో కూడిన దోబీ ఘాట్ ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తెలంగాణలోని అన్ని పట్టణాల్లో ఇలాంటి ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసేలా చూస్తామని తెలిపారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!