బయో ఏషియా సదస్సుకు మరోసారి హైదరాబాద్ వేదికవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా కోవిడ్ నేపథ్యంలో ఈ సారి బయో ఏషియా సదస్సు వర్చువల్ గా జరపనున్నారు. 2022 బయో ఏషియా సదస్సు ” ఫ్యూచర్ రెడీ” థీమ్ పేరుతో నిర్వహించబడుతుండగా… లైఫ్-సైన్సెస్ ఫోరమ్కు వర్చువల్గా 70కిపైగా దేశాల నుండి 30 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. కాగా బయోఏషియా-2022 ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థల నుండి ప్రముఖ వక్తలు హాజరవుతారని, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఫ్లాగ్ షిప్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!