సైక్లోన్ గులాబ్ ఉత్తర, తూర్పు తెలంగాణ మీద తీవ్ర ప్రభావం చూపబోతుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు.. “శుక్రవారం బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది. శనివారం అర్థరాత్రి వరకు ఆ వాయుగుండం తుఫానుగా మారి ఉత్తర కోస్తా లేదా దక్షిణ ఒడిస్సా దగ్గర ఆదివారం సాయంత్రం వరకు తీరం దాటనుంది. ఆ తరువాత ఛత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించి పూర్తిగా బలహీన పడనుంది. ఈ తుఫాను ఛత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించినపుడు అంటే ఈ నెల 26 రాత్రి నుండి 27వ తేదీ అర్థరాత్రి వరకు ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే మిగతా తెలంగాణ జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నాయి. తరువాత ఈ అల్పపీడనం విదర్భవైపుగా సాగి 28వ తేదీన వర్షాలు తగ్గనున్నాయి. ఈ తుఫాను మరీ అంత తీవ్రమైన తుఫాను కాకపోయినా భారీ వర్షాలను నమోదు చేయనుంది”.
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- It’s not a money laundering case but a political laundering case: MLC Kavitha
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు
- అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన
- నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో.. ఇదే బీజేపీ వైఖరి: హరీష్ రావు