కేంద్రం ఈరోజు విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ నుండి హైదరాబాద్, వరంగల్ చోటు దక్కించుకున్నాయి. స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి మొత్తం 98 నగరాలను ఎంపిక చేశారు. రాబోయే ఆరేళ్ళలో స్మార్ట్ సిటీల అభివృద్ధికి రూ. 3 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో స్మార్ట్ సిటీకి రూ. 100 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఇదిలాఉండగా ఏపీ నుండి విశాఖ, తిరుపతి, కాకినాడ నగరాలు స్మార్ట్ సిటీలుగా ఎంపికయ్యాయి.
- Principals’ negligence and funds misappropriation plaguing Gurukuls in Telangana
- Elephant fear grips north Telangana; 60-70 elephants might enter from Maharashtra
- People fed up with Congress misrule, says KCR
- KCR advises BRS leaders to focus on social media
- Ahead of Lok Sabha polls, Congress facing discontent from Telangana farmers
- కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. యువతకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై కేటీఆర్ ధ్వజం
- అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు
- 2001 లోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్
- BJP’s proposal for Godavari-Kaveri river linking project puts Telangana at risk
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్
- భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల బాలుడి మరణం ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలె వాళ్ళకి గడ్డపారలు అవుతాయి: హరీష్ రావు