తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ వేడుకలు మంగళవారం పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఉదయం 9.30గంటలకు జాతీయ జెండా ఎగురవేసి…
రేవంత్రెడ్డి వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను టీడీపీ మోసం చేస్తుందని, ఆంధ్రాబాబు అసలు…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థికి ఓటేసేందుకు టీడీపీ నీచ రాజకీయాలకు ఒడిగట్టింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. ఐదు కోట్లు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే…
దేశ రాజధాని ఢిల్లీలో ఆరురోజులపాటు రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహిస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై అధికారులతో జితేందర్…
గురువారం భోపాల్ లో జరిగిన నీతి ఆయోగ్ ఉపసంఘం మూడవ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ మహానాడు సభను పెడ్తే అక్కడి ప్రజలు తంతారనే హైదరాబాద్ లో…
జూన్ 12న తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోయే టీఎస్ఐపాస్ కార్యక్రమానికి రావాల్సిందిగా టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్…
గత సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల చట్టాలున్నా అమలుచేయని దుస్థితిలో నేడు చెరువు శిఖాలు కబ్జాకు గురయ్యాయని, కాకతీయుల హయాంలో గొప్ప వెలుగు వెలిగిన చెరువులు, కుంటలు…