mt_logo

మోగిన ఎన్నికల నగారా!!

సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 543 లోక్ సభ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల…

ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం.

తప్పు చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా కూడా ఎదురు దబాయించడం చంద్రబాబు నాయుడుకు, ఆయన పుత్ర రత్నం లోకేశ్ కు వెన్నతో పెట్టిన విద్య. అప్పుడు ఓటుకు…

సమతూకమైన బడ్జెట్-కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆర్ధికమంత్రి హోదాలో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్…

1,82,017 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్!!

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ గంటకుపైగా చదివి వినిపించారు. తెలంగాణ…

బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్..

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేకంటే…

పుల్వామా అమరవీరుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు..

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన ప్రతి జవాన్ కుటుంబానికి రూ. 25 లక్షలు అందజేయనున్నట్లు శాసనసభలో ముఖమంత్రి శ్రీ కేసీఆర్ ప్రకటించారు.…

నాణ్యమైన విద్య అందిస్తాం- జగదీశ్ రెడ్డి

రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల తరహా బోధన అందుబాటులోకి తెచ్చి అందరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని…

హైదరాబాద్ లో గూగుల్ అతిపెద్ద క్యాంపస్!!

అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొలువైన హైదరాబాద్ నగరంలో మరో కార్పొరేట్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్యాలయం త్వరలో ఏర్పాటు కానుంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ గూగుల్…

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్..

వ్యవసాయ శాఖామంత్రిగా ఇవాళ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అధిక ప్రాధాన్యత…

కిలిమంజారో పర్వతం అధిరోహించిన వరంగల్ యువకుడు!!

ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతంపై జాతీయ జెండా రెపరెపలాడింది!.. వరంగల్ జిల్లాకు చెందిన అఖిల్ రసమల్ల కిలిమంజారో పర్వతం అధిరోహించి అక్కడ జాతీయ జెండాతో పాటు…