సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 543 లోక్ సభ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 11న తొలివిడుత ఎన్నికలు ప్రారంభమై మే 19న జరిగే ఏడవ విడత ఎన్నికలతో సమరం ముగియనుంది. మే 23న జరిగే ఓట్ల లెక్కింపుతో రాజకీయ నాయకుల భవితవ్యం తేలనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటే ఏపీ, ఒడిశా, అరుణాచలప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, ఏపీలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు తొలి విడుతలోనే అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 23 న జరగనుంది.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్