mt_logo

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే జైనూర్ ఘటన: కేటీఆర్

జైనూర్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని విమర్శించారు.…

ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్: హరీష్ రావు

ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించి వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం…

ముగ్గురు ఖమ్మం మంత్రులు ఫెయిల్ అయ్యారు: పువ్వాడ అజయ్ కుమార్

మున్నేరు వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మున్నేరు పరీవాహకంలో రాజీవ్ గృహకల్ప, జలగం…

6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడం దుర్మార్గం: హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.…

రేవంత్ రెండు రోజుల పర్యటనతో వరద బాధితులకు ఒరిగింది శూన్యం: కేటీఆర్

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించటంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.…

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంత నష్టం: హరీష్ రావు

ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు…

ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం: సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్…

కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వ నిరక్ష్యం వల్లే ప్రాణ నష్టం జరిగింది: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు…

వరద బాధితులకు కేవలం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అన్యాయం: కేటీఆర్

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.వరదల్లో ప్రాణాలు…

హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలను ముంపు నుండి కాపాడిన ఎస్‌ఎన్‌డీపీ (SNDP)

కేసీఆర్ పాలనలో మాజీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ హయాంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం) సత్ఫలితాలనిస్తుంది.…