mt_logo

రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేసిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ…

సీఎం కేసీఆర్ ప్రణాళికతో వైద్యరోగ్య సేవలు సామాన్యుని ముంగిట్లోకి : మంత్రి హ‌రీశ్‌రావు

వనపర్తిలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి నిరంజన్…

ఎంపీ అరవింద్ పై పసుపు రైతుల ఆగ్రహ జ్వాలలు

నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ లోని నందిపేట్ మండలంలో పర్యటిస్తున్న ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పసుపు…

సివిల్ సర్వీసెస్ క్యాడర్ కు సవరణలు పార్లమెంటులో చేసే దమ్ముందా : ప్రధానిపై సీఎం కేసీఆర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలిండియా సర్వీసెస్ నిబంధనల సవరణ పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సవరణను…

బాచుపల్లి ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నిజాంపేట్ మున్సిపల్…

10.84 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ : మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరణ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు, ఇందుకోసం 10.84 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు…

బయో ఏషియా సదస్సుకు మరోసారి వేదికవనున్న హైదరాబాద్

బయో ఏషియా సదస్సుకు మరోసారి హైదరాబాద్ వేదికవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా…

సామాన్య ప్రజల కోసమే సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారు : మంత్రి కేటీఆర్

ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జలమండలి చేపట్టిన…

మహిళల సఖీ కేంద్ర శాశ్వత భవనాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

మహిళల అన్ని సమస్యల పరిష్కారం కోసం ఒన్ స్టాప్ సెంటర్ గా పని చేస్తున్న సఖీ కేంద్ర శాశ్వత భవనాన్ని నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర గిరిజన,…

ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

నేడు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని మణికొండ అల్కాపూర్…