mt_logo

నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ‘మన ఊరు – మన బడి’ : మంత్రి కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో…

ఉద్యోగ నియామకాల ప్రకటనపై విష ప్రచారం మొదలు పెట్టిన బీజేపీ

ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీ వేదికగా చేసిన ఉద్యోగ నియామకాల ప్రకటనపై బీజేపీ నాయకులు విషప్రచారం మొదలు పెట్టారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ సజావుగా సాగితే…

తెలంగాణకు కొలువుల పండగొచ్చింది

అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపి క‌బురు అందించారు. దాదాపు 80 వేల ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడిస్తూ… నేటి నుండి శాఖల వారీగా ఉద్యోగ…

రికార్డ్ కొట్టిన వరంగల్ మిర్చి … క్వింటాల్ 40 వేలు

గతవారం 34 వేల అత్యధిక ధర పలికిన దేశీ మిర్చి… ఇపుడు ఏకంగా 40 వేలకు ఎగబాకింది. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం సింగిల్‌ పట్టి మిర్చికి…

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం 38 స్టార్టప్‌లను ఎంపిక చేసిన తెలంగాణ

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 38 స్టార్టప్‌లను తెలంగాణ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మిషన్‌ (టీ-ఏఐఎం) ఎంపిక…

గిరిజ‌న రిజ‌ర్వేష‌న్లు రావాలంటే.. బీజేపీని తరిమేయాలి : సీఎం కేసీఆర్

మంగళవారం వనపర్తిలో మెడికల్ కాలేజ్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ అనంతరం అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు. గిరిజనులకు రిజర్వేషన్లు రావాలంటే బీజేపీని తరిమి కొట్టాలని…

తెలంగాణాలో మహిళలకు అన్ని రంగాల్లో పెద్ద పీట : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది, సినీమా టోగ్రఫీ శాఖల మంత్రి తలసాని…

నేడు అసెంబ్లీ వేదికగా నిరుద్యోగులకు శుభవార్త

మంగళవారం వ‌న‌ప‌ర్తి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్… తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పారు. అసెంబ్లీలో మార్చి 9న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు నిరుద్యోగ యువ…

హైద‌రాబాద్ నుంచి గ‌ద్వాల్ దాకా… పచ్చదనం, ధాన్య‌పు రాశులు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ నుండి గద్వాల్ వరకు పచ్చని పొలాలు, ధాన్యపు రాశులేనని అన్నారు సీఎం కేసీఆర్. మంగళవారం వనపర్తి జిల్లాను సందర్శించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన…

మహిళా పారిశ్రామికవేత్తల కోసం దేశంలో మొట్ట మొదటి ‘ఉద్యామిక’ : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడి పెట్టే మహిళా పారిశ్రామిక వేత్తలకు 10 శాతం పెట్టుబ‌డి రాయితీ ఇస్తామ‌ని, వారు ఎద‌గ‌డానికి ప్రభుత్వం తరపున…