mt_logo

తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత

తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి, మోసానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కల్లిబొల్లి…

రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పసలేని కేసులు, పనికిమాలిన కేసులను ప్రభుత్వం పెడుతుంది. అవినీతి జరగనే…

కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు

అసెంబ్లీలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగించారు. గౌరవనీయులు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌…

తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్‌, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం

తెలంగాణ రైతుల నెత్తిన కొత్త పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన భూ భారతి చట్టం ద్వారా అనుభవదారు కాలమ్‌, వీఆర్వో వ్యవస్థ…

అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్

అసెంబ్లీలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగించారు. స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్…

ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు

సిద్దిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో విద్యార్థులకు స్వెటర్స్, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత ముందుకు…

పీవీని ఒకలా.. మన్మోహన్‌ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి

తమ పార్టీ తరఫున భారతదేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవంలో ద్వంద్వ వైఖరి మరొక్కసారి తేటతెల్లమైంది. పదేళ్లపాటు దేశానికి సేవలందించిన మాజీ…

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ప్రధానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!

కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం వల్ల రైతులు, భూ యజమానులు తమ భూములు అమ్మాలంటే భయపడేలా తయారైంది. ఇంతకుముందు కేవలం…

రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ…