శాంతి కాముకులం సర్వమత ప్రేమికులం శాంతి సామరస్యాలకు నెలవైన నేల ఇది..అన్ని మతాలను ప్రేమించే మంచి ‘మనసులున్న’ ప్రాంతం ఇది.. భాగ్యనగర చరిత్ర చెప్పే చారిత్రక సత్యం…
‘జోహార్..తెలంగాణ అమరవీరులకు జోహార్..జోహార్..’ అంటూ సికింద్రాబాద్లోని క్లాక్టవర్ స్తూపం ప్రాంతం మార్మోగింది. 1969 ఏప్రిల్ 4న అసువులు బాసిన అమరవీరుల సంతాపసభను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా…