నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ‘మన ఊరు – మన బడి’ : మంత్రి కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో…

