అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానాలు త్వరగా ప్రారంభించండి : కలెక్టర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానలను త్వరగా ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. అవసరం అయితే కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్ల సహకారం తీసుకోవాలని…

