mt_logo

సకాలంలో తల్లీబిడ్డను కాపాడిన వైద్య విద్యార్థి స్వాతిరెడ్డిని అభినందించిన మంత్రి కేటీఆర్

అర్ధ‌రాత్రి సమయంలో రైలులో ఎలాంటి వైద్య పరికరాలు లేకుండా నిండు గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడింది ఓ వైద్య విద్యార్థి. గీతం మెడికల్ కాలేజీలో…

అన్నిట్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వం : అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ధ్వజం

కేంద్రం తెలంగాణను అన్ని విధాలుగా బలహీన పర్చేందుకు కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో ఎఫ్‌ఆర్‌బిఎంపై జరిగిన లఘు చర్చపై…

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై నిప్పులు చెరిగిన దళిత సంఘాలు

సిద్దిపేటలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. దుబ్బాకలో రఘునందనరావు దిష్టి బొమ్మను దళిత సంఘాలు దహనం చేశాయి. ఢిల్లీలో కొత్తగా…

వైద్యారోగ్య శాఖలో రానున్న మరో భారీ నోటిఫికేషన్

స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్‌ ఇస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన…

నేడు ఎనిమిది బిల్లులకు ఏకగ్రీవ తీర్మానం తెలిపిన తెలంగాణ శాసనసభ

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎనిమిది బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టగా.. సభ వాటికి ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ…

వీఆర్ఏ నేతలతో సమావేశమైన మంత్రి కేటీఆర్

నేడు విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లతో అసెంబ్లీ వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని కేటీఆర్‌…

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరును మించింది లేదు : మంత్రి కేటీఆర్

కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. అంబేద్క‌ర్ రాసిన…

అసెంబ్లీ నుండి ఈటెల రాజేందర్ సస్పెండ్

బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ను తెలంగాణ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సభ…

జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టగా… సభ…

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త తెలిపిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని…