mt_logo

పీయూష్ గోయ‌ల్‌పై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పీయూష్ గోయ‌ల్…

ధాన్యం సేకరణపై కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ : సీఎం కేసీఆర్

24 గంటల్లో ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జలు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో…

మ‌హాత్మా జ్యోతిబా ఫూలేకు నివాళుల‌ర్పించిన మంత్రి కేటీఆర్

గొప్ప సంఘ సంస్క‌ర్త‌, ఆలోచ‌నాప‌రుడు మ‌హాత్మా జ్యోతిబా ఫూలేకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నివాళుల‌ర్పిస్తూ ట్వీట్ చేశారు. మ‌హిళా విద్య‌కు మార్గ‌ద‌ర్శ‌కుడు జ్యోతిబా ఫూలే…

ఢిల్లీలో సీఎం కేసీఆర్ రైతుదీక్ష

రైతుల ప‌క్షాన ప్ర‌జాప్ర‌తినిధుల నిర‌స‌న దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన దీక్ష‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్, రాకేశ్ తికాయ‌త్ హాజ‌ర‌య్యారు. స‌భా…

ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో తెలంగాణకు 19 అవార్డులు

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి అవార్డుల పంట పండింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ అవార్డులను కేంద్రం…

అంగరంగ వైభవంగా భద్రాచలం సీతారాముల కళ్యాణం

కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్షంలోనే జరిగిన భద్రాచలం సీతారాముల కళ్యాణం.. నేడు భక్తుల నడుమా అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం…

శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని తెలియజేశారు. ‘ధర్మో రక్షతి రక్షితః’…

రెండు నెలలు కష్టపడి చదవండి… భవిష్యత్తు అంతా భద్రంగా ఉండండి : మంత్రి హరీష్ రావు

శనివారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో టెట్‌కు సంబంధించి ఉచిత కోచింగ్ సెంట‌ర్‌ను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీ స్థాయిలో టెట్…

హిందీలోనే మాట్లాడాలి అనడం భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీస్తుంది : మంత్రి కేటీఆర్

ఇంగ్లీష్ కు బదులు హిందీలోనే మాట్లాడాలి అన్న కేంద్ర హోం శాఖ మంత్రిపై మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. వివిధ రాష్ట్రాల‌కు చెందిన…

విద్యాలయాలు దేవాలయాలతో సమానం : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్‌ దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్…