టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్ సభల స్థానాలకు నామినేషన్ వేయగానే నల్గొండ జిల్లా హుజూర్ నగర్ చేరుకొని అక్కడ జరిగే బహిరంగసభలో…
తెలంగాణ విషయంలో చంద్రబాబు తీసుకున్న యూటర్న్ లు, చెప్పిన మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని, చివరి వరకు తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయనను ప్రజలు ఎలా నమ్ముతారని…
అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల మూడవ జాబితాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల అభ్యర్థుల జాబితా…
సీపీఎం నేత నోముల నర్సింహయ్య, కాంగ్రెస్ నేత గుర్నాథరెడ్డి ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు మార్కెట్ కమిటీ…
వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఈనెల 9 నుంచి ప్రారంభించడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. మెదక్ జిల్లా గజ్వేల్ లో టీఆర్ఎస్…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి పలు కార్మికసంఘాల నేతలు చేరిన సందర్భంగా వారికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్ఐసీ ఉద్యోగులు కూడా…
పొత్తులు లేకుండా చంద్రబాబు ఏనాడూ ప్రజలవద్దకు ఒంటరిగా వెళ్లి పోటీ చేయలేదని, వామపక్ష పార్టీలను వాడుకుని వదిలేశాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చంద్రబాబులాగా మాటలు…
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకుదరడంతో రెండుపార్టీల మధ్య నిరసనజ్వాల మొదలైంది. పొత్తు ప్రకటన వెలువడగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత మైనంపల్లి ప్రకటించారు. మల్కాజిగిరి టిక్కెట్…
-మా రాజకీయ వైఖరిని త్వరలో ప్రకటిస్తాం -పునర్నిర్మాణం అంటే తెలంగాణను రక్షించుకోవడమే -అనివార్యమైనందునే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది -పీపుల్స్ ఎజెండా కోసం పోరాడుతాం -టీ జేఏసీ చైర్మన్…
మానిఫెస్టోలో ఐటీ ఉద్యోగుల సంక్షేమం గురించి పొందుపరిచిన మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల అన్నారు. టీఆర్ఎస్…