ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తో ఈరోజు టాటా గ్రూప్ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఏర్పాటు చేయబోయే 200 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రంపై…
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సెక్యూరిటీ ఓఎస్డీగా డీఎస్పీ ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ…
ముఖ్యమంత్రి కేసీఆర్ మిడ్ మానేరు ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు చెప్పారు.…
తెలంగాణలో పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ…
వ్రైదికపు ప్రిల్లీ.. ప్రత్తి అని ప్రలుకవే అంటే మ్రావు మ్రావు అందట..రాధాకృష్ణ అదే టైపు. అంతా డంబాచారం. చాన్స్ దొరికితే సుభాషితాలు ఉరకలెత్తుతాయి ఆయన రాతల్లో. తనకు…
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఎంపికయ్యారు. ఈనెల 25న టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆదివారం సీఎం…
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు 50 లక్షలు దాటిపోయిందని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో సీఎం…