mt_logo

భద్రాద్రి పవర్ ప్లాంట్ కు రూ. 325 కోట్లు మంజూరు..

ఖమ్మం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ కు రూ. 325 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ రామ నవమి…

ఎఫ్‌సీఐ పనులను సమీక్షించిన ఎంపీ బాల్క సుమన్

రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ పనులపై ఎంపీ బాల్క సుమన్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. బాల్క…

ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులు ఉండాలి- సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగుల నిర్మాణాలు జరగాలని, ఇవి రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి హరీష్…

మిషన్ కాకతీయకు క్రెడాయ్ సంస్థ తరపున రూ. 50 లక్షల విరాళం..

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయకు విరాళాల వెల్లువ రోజురోజుకీ పెరుగుతుంది. మంగళవారం క్రెడాయ్ సంస్థ సీఈవో ఎంవీ రాజేశ్వర్ రావు తో పాటు సంస్థ ప్రతినిధుల…

మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

సిరిసిల్ల మండలం జిల్లెలలో మిషన్ కాకతీయ పనులను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందని,…

పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే..!

By: సవాల్‌రెడ్డి సత్య మనృతంబు పరుషోక్తి సరసభాష ప్రాణిహింసయు దయయు లోభంబు నీగి కనక సంగ్రహవ్యయములు గలుగు వార రమణికై వడి బహురీతి… రాజనీతి రాజనీతి కొన్నిసార్లు…

సమైక్యంలోనే చీకట్లు.. స్వరాష్ట్రంలో వెలుగులు..

మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఎన్కేపల్లి, సంగారెడ్డి మండలం కంది, కొండాపూర్ మండలం గొల్లపల్లిలో మంత్రి హరీష్ రావు సోమవారం చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ…

వాటర్ గ్రిడ్ కోసం భూసేకరణ వేగవంతం చేయండి– కేటీఆర్

సోమవారం సచివాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అధికారులతో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై…

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రుణాల గడువు జూన్ వరకు పొడిగింపు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. మరో రెండు రోజుల్లో…

తెలంగాణ ఆత్మతో ప్రాజెక్టులు కట్టుకోవాలి – సీఎం కేసీఆర్

ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దేవాదుల అతిథిగృహంలో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, సాగునీటి…