mt_logo

భద్రాద్రి పవర్ ప్లాంట్ కు రూ. 325 కోట్లు మంజూరు..

ఖమ్మం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ కు రూ. 325 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ రామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భద్రాచలంలో పర్యటించిన రోజే మణుగూరు భద్రాద్రి ప్లాంట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రూ. 13.47 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *