mt_logo

ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్

ఈనెల 24 వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం పరిశీలించారు.…

టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. తీర్మానాల కమిటీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో…

మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణం కోసం రూ. 48.58 లక్షలు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణానికి రూ. 48.58 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే…

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరెంట్ సరఫరా- కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎండాకాలంలో కూడా కోతల్లేని కరెంట్ సరఫరా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు.…

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్నది..

సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్,…

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్..

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు…

టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి..

టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్ లో ఈరోజు నిర్వహించిన టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష ఎన్నికల్లో మైనంపల్లిని గ్రేటర్…

ఇప్పుడు అవసరం మిషన్ తెలంగాణ..

By: కట్టా శేఖర్ రెడ్డి ప్రభుత్వమంటే విమర్శలు ఎదుర్కోవడానికి, ప్రతిపక్షమంటే అడ్డంగా మాట్లాడడానికి ఉందన్న ఒక అధ్వాన్నమైన భావన మన రాజకీయాల్లో పాతుకుపోయింది. ఎడ్డెమంటే తెడ్డెమనడమే మొనగాని…

తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత..

అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగాన్ని ఆదివారం నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న…

గమ్యాన్ని ముద్దాడేదాకా గజ్జెమోత ఆగొద్దు- సీఎం కేసీఆర్

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ…