mt_logo

తెలంగాణ రైతు ఉసురు తీసింది చంద్రబాబే- హరీష్ రావు

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా మరుగుజ్జుగా మారిపోయాడని, వయసు మీదపడి ఆయనకు మతి తప్పిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని మంత్రి…

సాగర్ లో టీఆర్ఎస్ శిక్షణ తరగతులు

నాగార్జునసాగర్ లో ఈరోజు నుండి టీఆర్ఎస్ పార్టీ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం గం. 4.30 ని.లకు బయలుదేరి…

మేడే వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్..

హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతున్న మేడే వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ,…

హోంగార్డుల వేతనం 9వేల నుండి 12వేలకు పెంపు..

గతంలో చాలీచాలని వేతనంతో భారంగా బతుకు వెళ్ళదీస్తున్న హోంగార్డులకు తెలంగాణ సర్కారు మంచి కబురు అందించింది. హోంగార్డుల రోజువారీ వేతనం రూ. 300 నుండి రూ. 400…

మే 5న అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్..

ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మే 5న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటు, ప్రవాస భారతీయుల పెట్టుబడులు, విదేశీ కంపెనీల…

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించిన కేంద్ర మంత్రి పీయూష్..

మొన్నటిదాకా తీవ్ర విద్యుత్ కొరతలు ఎదుర్కుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వేసవిలో సైతం విద్యుత్ కొరత లేకుండా పరిపాలన సాగిస్తున్నది.. ఇది చాలా అభినందించదగ్గ…

హైదరాబాద్ లో పెరుగుతున్న రియల్ బూమ్!

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజుకీ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నగరాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు చూసి వివిధ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఎంత ఖర్చయినా…

ఐడీహెచ్ కాలనీని సందర్శించిన సీఎం కేసీఆర్..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు మధ్యాహ్నం నగరంలోని ఐడీహెచ్ కాలనీలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న రెండు బెడ్రూంల ఇళ్ళ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం సంతృప్తి వ్యక్తం…

నేనొచ్చినప్పుడు వస్తారా?- హరీష్ రావు

మెదక్ జిల్లా నంగునూర్ మండలం రాజ్ గోపాల్ పేట పెద్దచెరువు పనులను బుధవారం మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం…

మే 16న స్వచ్ఛ హైదరాబాద్ ను ప్రారంభించనున్న గవర్నర్..

హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేదిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముందుకు పోతున్నారు. మే 16వ తేదీన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు.…