mt_logo

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన!

లోక్ సభలో ఈరోజు ప్రత్యేక హైకోర్టు కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. జై తెలంగాణ నినాదాలతో లోక్ సభ మొత్తం మార్మోగిపోయింది. తమకు వెంటనే ప్రత్యేక…

డీఆర్‌డీవోకు అబ్దుల్ కలాం పేరు పెట్టాలి- సీఎం కేసీఆర్

హైదరాబాద్ లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కు మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం..

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులు విచ్చేసి మహంకాళి…

మెట్రో రైలులో వికలాంగుల కోసం ప్రత్యేక టెక్నాలజీ..

వికలాంగుల పిలుపు మాసపత్రిక ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతిలో ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ…

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి సీఎం కేసీఆర్ కు ఆహ్వానం!

చైనాలో సెప్టెంబర్ 9 నుండి 11 వరకు జరిగే న్యూ ఛాంపియన్స్-2015 సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఫోరం…

త్వరలో ఛత్తీస్ గడ్-తెలంగాణ మధ్య విద్యుత్ లైన్ నిర్మాణం

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్ గడ్ సీఎం రమణ్ సింగ్ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమణ్…

రాష్ట్రం నుండి గుడుంబా మహమ్మారిని తరిమికొట్టాలి!

జూదానికి ఎలాగైతే అడ్డుకట్ట వేశామో అదే రీతిలో గుడుంబాను కూడా నామరూపాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. గుడుంబాను అరికట్టే విషయంలో ఎక్సైజ్…

శాస్త్రం తెలియని ఆర్థిక పండితుడు!

By: టంకశాల అశోక్ హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేవటం ఎన్టీఆర్ నేర్పారని, అంతకు ముందు వారు పొద్దునే లేచేవారు కాదని చంద్రబాబు వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యపడదగింది లేదు. ఆయనతో పాటు…

కమిటీ సిఫార్సుల మేరకే అక్రెడిటేషన్లు- అల్లం నారాయణ

సీనియర్ పత్రికా సంపాదకులు కే రామచంద్రమూర్తి కమిటీ సిఫార్సులను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేస్తున్నామని అక్రెడిటేషన్ల కమిటీ చైర్మన్ అల్లం నారాయణ…

హైకోర్టు విభజనపై మోడీ ప్రకటన చేసేంతవరకు ఆందోళన చేస్తాం!

ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలం పార్లమెంటు సమావేశాలలో అడ్డంకులు ఎదురవకుండా సభ సజావుగా జరగాలనే ఉద్దేశంతో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని పార్టీల నేతలతో గురువారం…