హైదరాబాద్ లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కు మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులు విచ్చేసి మహంకాళి…
వికలాంగుల పిలుపు మాసపత్రిక ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతిలో ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ…
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్ గడ్ సీఎం రమణ్ సింగ్ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమణ్…
జూదానికి ఎలాగైతే అడ్డుకట్ట వేశామో అదే రీతిలో గుడుంబాను కూడా నామరూపాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. గుడుంబాను అరికట్టే విషయంలో ఎక్సైజ్…
By: టంకశాల అశోక్ హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేవటం ఎన్టీఆర్ నేర్పారని, అంతకు ముందు వారు పొద్దునే లేచేవారు కాదని చంద్రబాబు వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యపడదగింది లేదు. ఆయనతో పాటు…
సీనియర్ పత్రికా సంపాదకులు కే రామచంద్రమూర్తి కమిటీ సిఫార్సులను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేస్తున్నామని అక్రెడిటేషన్ల కమిటీ చైర్మన్ అల్లం నారాయణ…
ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలం పార్లమెంటు సమావేశాలలో అడ్డంకులు ఎదురవకుండా సభ సజావుగా జరగాలనే ఉద్దేశంతో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని పార్టీల నేతలతో గురువారం…