కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద, చార్మినార్ వద్ద అట్టహాసంగా నిర్వహిస్తున్న సండే –…
టీహబ్లోని హలా స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ల కోసం రూపొందించిన యాప్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఈ…
ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి లోక్సభలో డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైన తర్వాత.. టీఆర్ఎస్…
మెహిదీపట్నంలోని బాపూఘాట్లో పురాతన పుష్కరిణి బావిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వందల ఏళ్ల పూర్వపు ఈ బావిలో బాపూజీ అస్థికలు నిమజ్జనం చేసి బాపూ సమాధి, ధ్యానమందిరం…
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పరాగ్ అగర్వాల్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…
రైతు సమస్యలపై చర్చించాలని తొలిరోజే పార్లమెంట్లో నిరసన చేపట్టారు టీఆర్ఎస్ నేతలు. లోక్సభ మొదలైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస మంత్రులు…
తెలంగాణ దేశానికే ఇన్నోవేషన్ హబ్గా, స్టార్టప్లకు క్యాపిటల్గా మారిందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. టీ-హబ్కు చెందిన నాలుగు స్టార్టప్లు ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోవడం…
హైటెక్ సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) లో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుపై త్రిసభ్య కమిటీ వేశామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల…
రాష్ట్రానికి చెందిన సివిల్స్ విజేతను అభినందించారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. సివిల్స్లో ఆల్ ఇండియా 83వ ర్యాంకు సాధించిన టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కే…