mt_logo

త్వరలోనే పూర్తిస్థాయి పంట రుణమాఫీ : మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుల‌ పంట‌ రుణాల‌ను త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. శుక్రవారం వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని మింట‌ప‌ల్లి గ్రామ‌పంచాయ‌తీలో పర్యటించిన…

నూతన సచివాలయ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణకు నూతనంగా నిర్మితమవుతున్న సచివాలయ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి, పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణపు పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని…

ఉద్యోగుల విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగుల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా సోమవారం కొత్త జిల్లాలు, జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన విధివిధానాలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీవో…

కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రెండు లక్షల ప్రభుత్వ ఆర్థిక సహాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన 63 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద…

తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జర్మన్ కంపెనీ

జ‌ర్మ‌నీకి చెందిన లైట్ఆటో జీఎంబిహెచ్ అనే కంపెనీ తెలంగాణ‌లో 1500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. జ‌ర్మ‌నీ అంబాసిడ‌ర్ వాల్ట‌ర్ జే లిండ‌ర్, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల…

జర్మనీ పరిశ్రమలకు ఆహ్వానం : మంత్రి కేటీఆర్

జర్మనీ ప్రభుత్వంతో, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సమ్మతంగా ఉందని పేర్కొన్నారు. సోమవారం హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హాటల్‌లో జ‌ర్మ‌నీ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ జ‌రిగింది. ఈ…

పొలానికి రైతు.. రైతులకు సీఎం కేసీఆర్‌ కాపలా.. : మంత్రి నిరంజన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా రైతుల గొంతు కోస్తోందని, పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అబద్ధాలు చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం…

కందికొండ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం : మంత్రి కేటీఆర్ హామీ

అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరికి అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…

మాజీ సీఎం రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

మాజీ సీఎం రోశయ్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రోశయ్యకు…

హైద‌రాబాద్‌లో ఐఏఎంసీ : హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ (ఐఏఎంసీ) ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కున్నారు. ఇవాళ హెచ్ఐసీసీలో జ‌రిగిన ఐఏఎంసీ స‌ద‌స్సులో భార‌త ప్ర‌ధాన…