హైదరాబాద్ నగరానికి మరో నాలుగు కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను ఏర్పాటుకు స్కై వేలు, మేజర్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు ఆర్ఓబీలు,…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్ల పథకం పది లక్షల మైలురాయిని అధిగమించింది. సీఎం కేసీఆర్ 2017 జూన్ 3న ప్రారంభించిన ఈ పథకం ద్వారా…
తెలంగాణలో జరుగుతున్న ప్రగతిని చూసి దేశమంతా అబ్బురపడుతోందని, తెలంగాణ వంటి ప్రగతి కోసం దేశ ప్రజలు కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 23న మల్లన్న సాగర్ జలాశయంలోకి అధికారికంగా నీటివిడుదలను ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం నుంచి వచ్చే నీటిని…
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం సోమవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ…
జాతీయ రాజకీయాల ప్రవేశంపై సీఎం కేసీఆర్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా… కులాల,మతాల మధ్య చిచ్చు పెట్టె దుర్మార్గమైన…
నరేంద్రమోదీ ప్రభుత్వంపై పోరాటంలో తొలి అడుగుగా సీఎం కేసీఆర్ ఆదివారం చేపట్టిన ముంబై పర్యటన జాతీయ రాజకీయాల్లో సంచలనమైంది. ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి పనిచేయలేరన్న అపవాదును…
హిందూ అయినా ముస్లిం అయినా రక్తం ఎరుపు రంగులోనే ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని ఆరాటపడుతోందని ఆగ్రహం…
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గ్రీనరీలో టాప్లో నిలిచిందని ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ కొనియాడారు. మేడ్చల్ జిల్లాలోని ఓ అర్బన్ ఫారెస్టు పార్కు పచ్చదనంతో కళకళలాడిపోతోందని ఏరిక్…