mt_logo

హైదరాబాద్ కు కొత్త శోభ… మార్చిలో ప్రారంభం కానున్న మరో రెండు ఫ్లైఓవర్లు

హైదరాబాద్‌ నగరానికి మరో నాలుగు కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను ఏర్పాటుకు స్కై వేలు, మేజర్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు ఆర్ఓబీలు,…

పదిలక్షల మైలురాయిని దాటిన కేసీఆర్ కిట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ కిట్ల పథకం పది లక్షల మైలురాయిని అధిగమించింది. సీఎం కేసీఆర్‌ 2017 జూన్‌ 3న ప్రారంభించిన ఈ పథకం ద్వారా…

తెలంగాణ ప్రగతి చూసి దేశం అబ్బురపడుతోంది : మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలంగాణలో జరుగుతున్న ప్రగతిని చూసి దేశమంతా అబ్బురపడుతోందని, తెలంగాణ వంటి ప్రగతి కోసం దేశ ప్రజలు కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ…

రేపు మల్లన్న సాగర్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 23న మల్లన్న సాగర్ జలాశయంలోకి అధికారికంగా నీటివిడుదలను ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం నుంచి వచ్చే నీటిని…

కేసీఆర్ అడుగు పెడితే సస్యశ్యామలమే : మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం సోమవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ…

అందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాను : సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

జాతీయ రాజకీయాల ప్రవేశంపై సీఎం కేసీఆర్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా… కులాల,మతాల మధ్య చిచ్చు పెట్టె దుర్మార్గమైన…

మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 46 లోని…

ప్రత్యామ్నాయ వేదిక సాధిస్తాం : సీఎం కేసీఆర్ ముంబై పర్యటన సఫలం

నరేంద్రమోదీ ప్రభుత్వంపై పోరాటంలో తొలి అడుగుగా సీఎం కేసీఆర్‌ ఆదివారం చేపట్టిన ముంబై పర్యటన జాతీయ రాజకీయాల్లో సంచలనమైంది. ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి పనిచేయలేరన్న అపవాదును…

మతోన్మాదులకు గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

హిందూ అయినా ముస్లిం అయినా రక్తం ఎరుపు రంగులోనే ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని ఆరాటపడుతోందని ఆగ్రహం…

గ్రీనరీలో తెలంగాణ టాప్ లో ఉంది : ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గ్రీన‌రీలో టాప్‌లో నిలిచిందని ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఏరిక్ సోలీహిమ్ కొనియాడారు. మేడ్చ‌ల్ జిల్లాలోని ఓ అర్బ‌న్ ఫారెస్టు పార్కు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడిపోతోంద‌ని ఏరిక్…