హైదరాబాద్ లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల…
తీర్మానం – 1 : యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నందుకు అభినందన తీర్మానం తీర్మానం – 2 : దేశం విస్తృత…
హైదరాబాద్ లో నేడు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశ అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం…
21 వసంతాల టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నేడు హెచ్ఐసీసీలో అట్టహాసంగా మొదలైంది. ముందుగా వేదిక వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపానికి అంజలి ఘటించి,…
టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో పార్టీ ప్లీనరీ జరగనుంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ…
హైదరాబాద్ నలుమూలలా ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందనున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రులకు భూమిపూజ చేసిన సీఎం…
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమి పూజలు చేశారు. ఈ మూడు…
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో మొదటగా పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో 16,614 పోస్టుల…
బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య…
కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రధాని మోదీ దేశంలో అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్…