రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యా నిధి పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ. 885.95 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. మొత్తం…
నిరుపేదల అభివృద్ధి,సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బంజారాహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే…
కేంద్రం తెలంగాణపై అన్నిరంగాల్లో వివక్ష చూపుతోందని వందేభారత్ రైలు విషయంతో మరోసారి రుజువయ్యింది. ఈ హైస్పీడ్ రైళ్ల కేటాయింపులో తెలంగాణ పట్ల కేంద్రానికున్న సవతి ప్రేమ స్పష్టమవుతున్నది.…
పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు.. ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్ఠం…
దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయికి పెరిగింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఏకంగా 632 చదరపు…
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆగ్రోస్కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. ఆగ్రోస్ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు…
రానున్న యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ…
ప్రముఖ ఇంటర్నేషన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్లో ఇవాళ ప్రారంభమైంది. దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్…