తెలంగాణ ఏర్పడినప్పటినుండి ఇప్పటివరకూ ఐటీ అనుబంధ రంగంలో 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎనిమిదేళ్లలో ఇన్ని…
తెలంగాణలోని ప్రతి పల్లె ముఖ్రా (కే) కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని, స్వయం సమృది బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు…
మూడో రోజు రూ.687.89 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 13,75,786 ఎకరాలకు సంబంధించిన…
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ ప్రభత్వం తీసుకుంటున్న చర్యలపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాల కోసం మిడ్ వైఫరీలకు ఇస్తున్న శిక్షణను అభినందిస్తూ…
మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. గురువారం 783 గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉత్తర్వులు…
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం కాగజ్ నగర్ లో…
రెండవ రోజు రూ.1218.38 కోట్ల రైతుబంధు సహాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 24 లక్షల…
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు రూ.625 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సామాజికంగా వెనుకబడిన వారికి కరెంటు బిల్లులు భారంగా మారకూడదని…
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భద్రాచలం సీతారాముల దేవస్థానంతో పాటు, ములుగులోని రామప్ప ఆలయాన్ని…
తెలంగాణ బిడ్డ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన శాలిగౌరం గ్రామానికి చెందిన కుతాటి గోపాల్ తాజాగా తమిళనాడు సీఎస్ గా…