mt_logo

సిరిసిల్లలో భూగర్భ జలాల పెరుగుదల దేశానికి పాఠం: మంత్రి కేటీఆర్

సిరిసిల్లలో భూగర్భ జలాల పెరుగుదల దేశానికి పాఠమన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల విజయ శంఖారావంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  9 ఏళ్ల పాలనలో ప్రతి ఎకరాకు నీరు…

నన్నుసాదిన సిద్దిపేట గడ్డ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను: సీఎం కేసీఆర్

నన్నుసాదిన సిద్దిపేట గడ్డ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనన్నారు సీఎం కేసీఆర్. సిద్ధిపేట బహిరంగ సభలో  సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆరడుగుల బుల్లెట్ హరీశ్ రావును అత్యధిక మెజారిటీతో…

లక్ష్య సాధన కోసం లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ

సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణపై మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణ…

ఓటు మన తలరాతను, తాలుకా రాతను, మన రాష్ట్ర దిశను, దశను మార్చుతది: సీఎం కేసీఆర్

ఓటు మన తలరాతను, తాలుకా రాతను, మన రాష్ట్ర దిశను, దశను మార్చుతదని సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం జనగామ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ..  ‘‘…

మనకు కులం, మతం, జాతి లేదు అందరికీ ఒకటే ప్రాధాన్యత: సీఎం కేసీఆర్

మనకు కులం, మతం, జాతి లేదు అందరికీ ఒకటే ప్రాధాన్యత ఉంటుందని  సీఎం కేసీఆర్ అన్నారు.  భువనగిరి ‘ప్రజా ఆశీర్వాద సభ’ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..…

ప్రజలంతా కేసీఆర్ వైపే: మంత్రి జగదీశ్ రెడ్డి

చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్న నేత కేసీఆర్ రేషన్ ద్వారా  సన్నబియ్యం, గ్యాస్ సిలిండర్  సబ్సిడీ కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం తుంగతుర్తి లో ప్రశాంత వాతావరణం…

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి ? రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది ?…

ఆరు గ్యారెంటీలు వర్సెస్ కేసీఆర్ గ్యారెంటీలు

విశ్వనీయతే ప్రధానంగా.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుణాత్మక జీవనాన్ని మరింతగా పెంచే ‘కేసీఆర్ గ్యారంటీలు’  మరిన్ని మెరుగైన…

51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందచేసిన సీఎం కేసీఆర్

51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు ఈరోజు సీఎం కేసీఆర్ బీఫాంలు అందచేశారు. ఈ రోజు బీ ఫారంలు తీసుకున్న వారి లిస్ట్ ఇదే… 1. కోనేరు కోనప్ప …

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో – 2023

బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ ఏర్పడ్డనాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత గొప్ప అధ్యయనం చేసిన తర్వాత…