సల్లంగ బతుకు బిడ్డా!!
- February 16, 2021
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న తన 67వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
READ MOREతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న తన 67వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
READ MOREమంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం మహబూబ్ నగర్ పట్టణం శ్రీనివాస కాలనీలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి మంచేరుకున్న త్రి కేటీఆర్ నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
READ MOREమహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల విడుదల చేశారు.
READ MOREనిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.
READ MOREకరోనా కేసుల కట్టడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదైన కేసుల కట్టడిలో ఆన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందుంది.
READ MOREతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
READ MOREరాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు.
READ MOREకొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలతా రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
READ MOREగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు.
READ MOREపంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కొత్త బిచ్చగాడు. నాలుగుసార్లు ఓడిపోయాడని జాలితో కరీంనగర్ ప్రజలు గెలిపించారు.
READ MORE