రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి…
రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా తొలగించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల…
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్ రావు గారు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 20 కోట్లతో ఏర్పాటు చేసిన…
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణాల్లో కూడా ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్…
కరోనా పాజిటివ్ గర్భిణీకి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సాధారణ డెలివరీ చేయడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి వైద్య సిబ్బందిని అభినందించారు.…
రాష్ట్రంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం, నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అలాగే సొంత స్థలంలో ఇళ్లు…
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ కు…