mt_logo

తెలంగాణ సాయిధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం శనివారం రాత్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి ఈ నెల 2వ తేదీన…

రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం

సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అన్ని శాఖల మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌ రావు,…

నిజమైన గ్రీన్ సిటీ అంటే హైదరాబాద్… పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్

గ్రీనరీలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రోజురోజుకి నగరంలో అర్బన్ ఫారెస్ట్ లు, పార్కులు, ఫారెస్ట్ బ్లాక్ లతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. ప్రపంచ…

అమెరికా పర్యటనకు బయలుదేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారుల బృందం శనివారం అమెరికా పర్యటనకు బయలుదేరింది.…

మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన… మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్ నగరంలోని మానేరు వంతెనపై నగరపాలక సంస్థకు చెందిన మిషన్ భగీరథ వాటర్ పైలాన్ ప్రారంభోత్సవం చేశారు. మంత్రి కేటీఆర్…

12 నుండి 15 సంవత్సరాల పిల్లలకి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించండి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 12 నుండి 15 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్‌ విద్యా వైద్యానికి…

రేపు కరీంనగర్లో 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

ఈ నెల 17న‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్…

బోయింగ్ విమాన సంస్థకు విడిభాగాలు సప్లై చేసిన హైదరాబాద్ కంపెనీ

హైదరాబాద్ కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ ప్రయివేట్ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ విడిభాగాలను అందించడంలో విజయవంతం అయ్యింది. విమానాల విడి భాగాల మొద‌టి క‌న్‌సైన్‌మెంట్‌ను బోయింగ్…

అడవిబిడ్డకు ఆర్థికంగా అండగా నిలిచినా మంత్రి కేటీఆర్

తమ కలలను నిజం చేసుకునే దిశగా పట్టుదలతో ముందుకెళ్లే పేద యువతకు తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక అడుగు అందరికంటే ముందుటారు.…

ట్రాఫిక్ కష్టాలు అధిగమించేందుకు ఫ్లైఓవర్లు, అండ‌ర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్

ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌ (కుడివైపు), రూ.28.642 కోట్లతో బైరామల్‌గూడ వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ ఫ్లైఓవర్ ను రాష్ట్ర ఐటీ,…