mt_logo

రాష్ట్రంలో మొదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల పర్వం… 16 వేల పైచిలుకు ఉద్యోగాలకు పోలీసుశాఖ నోటిఫికేషన్

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో మొదటగా పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో 16,614 పోస్టుల…

మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు నిరోధించే కమిటీలు : ఎమ్మెల్సీ కవిత

బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య…

మోదీ సర్కార్ అలసత్వం… నత్తనడకన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్

కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రధాని మోదీ దేశంలో అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌…

లైఫ్‌సైన్సెస్‌ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధితో దూసుకుపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో హైదరాబాద్ జీనోమ్‌ వ్యాలీ నడుస్తున్నదని పేర్కొన్నారు.…

హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్‌ స్పెషాలిటీ వైద్యమందించేందుకు ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌…

శనివారం గ్రూప్-1 నోటిఫికేషన్ పై కీలక ప్రకటన చేయనున్న టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ

రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేసిన నేపథ్యంలో గ్రూప్‌-1 నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌లపై టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ శని‌వారం కీలక ప్రకటన చేసే అవ‌కాశం ఉన్నది. గ్రూప్‌–1పై ఇప్ప‌టికే దశల…

తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్రం… గుజరాత్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలిస్తున్న ప్రధాని మోడీ… నిన్న ఆయుష్‌ విషయంలో,…

రాష్ట్రంలో ఆరు యూనివర్సిటీల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ఉద్యోగార్థుల‌కు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం…

‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి అండగా నిలిచిన మంత్రి గంగుల కమలాకర్

‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్ల అభివృద్ధికి నేతలు ముందుకు రావాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, మంత్రి గంగుల…

ఐటీ నియామకాల్లో హైదరాబాద్ టాప్

దేశంలో కొవిడ్‌ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పుంజుకొంటున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో నియామకాలు 6% పెరిగినట్టు మాన్‌స్టర్‌…