mt_logo

తెలంగాణ మున్సిపల్ కార్యక్రమాలు భేష్ : తమిళనాడు అధికారుల బృందం

వ్యర్థ పదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నత…

భారతదేశ ప్రగతికి కేసీఆర్ బంగారు బాటలు వేయాలి : మంత్రి కేటీఆర్

భిన్న సంస్కృతుల స‌మ‌హారంగా ఉన్న భార‌త‌దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ లాంటి టార్చ్ బేర‌ర్ ఈ దేశానికి అవ‌స‌రం అన్నారు. కేసీఆర్ భార‌త‌దేశ ప్ర‌గ‌తికి బంగారు బాట‌లు వేయాల‌ని…

కేసీఆర్ ప్రగతిశీల పథకాలను దేశం మొత్తం కోరుకుంటుంది : మంత్రి హరీష్ రావు

బుధవారం టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్‌ పూల్‌లోకి తేవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్…

జలసౌధలో ప్రారంభమైన గోదావరీ నదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్ లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల…

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ప్రవేశపెట్టిన తీర్మానాలివే

తీర్మానం – 1 : యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నందుకు అభినందన తీర్మానం తీర్మానం – 2 : దేశం విస్తృత…

దేశ అభ్యున్నతికి టీఆర్ఎస్ నడుం బిగించాల్సిన అవసరం వచ్చింది : సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో నేడు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశ అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం…

తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ కాపలాదారు : ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్

21 వసంతాల టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నేడు హెచ్‌ఐసీసీలో అట్టహాసంగా మొదలైంది. ముందుగా వేదిక వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపానికి అంజలి ఘటించి,…

నేడు హెచ్‌ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ… మూడువేల మందికి ఆహ్వానం

టీఆర్‌ఎస్‌ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో పార్టీ ప్లీనరీ జరగనుంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ…

హైదరాబాద్ నలుమూలలా ఉచిత వైద్యసేవలు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ నలుమూలలా ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందనున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో టిమ్స్‌ ఆసుపత్రులకు భూమిపూజ చేసిన సీఎం…

హైదరాబాద్ లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్(స‌న‌త్ న‌గ‌ర్‌), అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమి పూజ‌లు చేశారు. ఈ మూడు…