mt_logo

భూములిచ్చిన రైతులకు పాదాభివందనం : మంత్రి కేటీఆర్

రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రాజెక్టుల‌కు భూములిచ్చిన రైతులంద‌రికీ పాదాభివంద‌నాలు చేస్తున్నాన‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌…

కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో మంత్రి కేటీఆర్ శనివారం పర్యటిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌…

వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంభించాలి : మంత్రి కేటీఆర్

వ్యవసాయంలో అనుసరించాల్సిన నూతన విధానాలపై గురువారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన అగ్రికల్చర్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా…

అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానాలు త్వరగా ప్రారంభించండి : కలెక్టర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశం

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానలను త్వరగా ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. అవసరం అయితే కలెక్టర్లతో పాటు మున్సిపల్‌ కమిషనర్ల సహకారం తీసుకోవాలని…

రాష్ట్రంలో ముమ్మరంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు : సీఎస్ సోమేశ్ కుమార్

రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

తెలంగాణ యువ షూటర్ ను ప్రశంసించిన మంత్రి కేటీఆర్

గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ యువ షూటర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బ్రెజిల్‌ వేదికగా జరుగుతోన్న డెఫ్లింపిక్స్‌లో తెలంగాణ యువ‌ షూట‌ర్…

షాద్‌న‌గ‌ర్ లో లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కొత్తూరు మండ‌ల ప‌రిధిలోని పెంజ‌ర్ల గ్రామంలో ప్రొక్ట‌ర్ అండ్ గాంబిల్ లిక్విడ్ డిట‌ర్జెంట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్,…

దేశంలో మరోమారు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ

సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయితీరాజ్ శాఖ ఆడిటింగ్ లో దేశంలో మరోసారి మొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మొదటి స్థానం…

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం కేసీఆర్

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో…

హైదరాబాద్ లో మే 9 నుండి మన బస్తీ-మన బడి పనులు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈ నెల 9 వ తేదీన మన బస్తీ – మన బడి పనులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి…