తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని…
ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన ద్రోణి దక్షిణ…
మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి అద్భుత పథకమని నీతి ఆయోగ్ ప్రశంసించింది. బాలామృతంతో పాటు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చిన్నారుల…
తెలంగాణ అటవీ కళాశాలలో చదివి తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్ 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వరంగల్ లో గురువారం అంగరంగవైభవంగా మొదలయ్యింది. వేడుకల్లో భాగంగా మొదటిరోజు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్…
తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,…
కాకతీయ వైభవ సప్తాహంలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం కాకతీయ రాజుల చరిత్రను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్ను వరంగల్లో ప్రారంభించారు. అనంతరం…
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టె కంపెనీలే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని సీఎం కేసీఆర్ అంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.…
త్వరలో గ్రూప్4 నోటిఫికేషన్ రాబోతున్నదని అందుకు యువతీయువకులంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాబోయే గ్రూప్ 4 నోటిఫికేషన్ కింద…
700 ఏండ్ల తర్వాత తన పూర్వీకుల స్వస్థలానికి విచ్చేసిన కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్కు రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి…