mt_logo

రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

మానవ సంబంధాల్లోని పవిత్రమైన సోదరీసోదరుల బంధాన్ని దృఢ పరిచే రాఖీల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాతమ్ముండ్లు తమ అక్కా…

సంక్షేమ పథకాలతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

తొర్రూరులో భారీ జాతీయ పతాకానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఫ్రీడం రన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…

సిద్దిపేటలో ఫ్రీడమ్ పార్కును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్…

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌కు శుభ‌వార్త

తెలంగాణలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈరోజు నుంచే ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

10 లక్షల కొత్త ఆసరా పింఛన్ల కోసం రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుండి రాష్ట్రంలో మరో పది…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – నేడు ఘనంగా వన మహోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో…

తెలంగాణకు ‘ఎకనమిక్ టైమ్స్’ అవార్డు

తెలంగాణ ప్రభుత్వం వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, సేవలకు గానూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ అవార్డును ప్రకటించింది.…

ఆదివాసీల జీవన విధానం ప్రపంచానికి ఆదర్శం : మంత్రి కేటీఆర్

ప్ర‌పంచ ఆదివాసీ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివాసీ సోద‌రసోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ,…

సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం ఉచితాలుగా చిత్రికరిస్తోంది : ఎమ్మెల్సీ కవిత

దేశ జ‌నాభాలో అధిక శాతం మంది పేద‌వాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను రూపొందిస్తుంద‌ని, వాటిని ఉచితాలుగా చూడొద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ…