తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సరిగ్గా ఉదయం 11:30…
హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ…
రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శుభవార్త తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోన్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)…
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్లోని కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును ఉద్దేశించి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జూమ్ ద్వారా…
యువత తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు సాగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ…
ప్రగతి భవన్లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు కవిత రాఖీ కట్టి…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు…
ప్రముఖ వాచీల తయారీ సంస్థ టైటాన్.. తమ స్మార్ట్ ల్యాబ్స్ను హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చింది. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…