mt_logo

సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. స‌రిగ్గా ఉద‌యం 11:30…

BJP government diluting Centre-State relations, CM Mr KCR

Urging youth to be cautious against the divisive forces in the country, Chief Minister Mr K Chandrasekhar Rao found fault…

76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం…

హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ…

ఆగస్టు 15న హెచ్ఎండీఏ పార్కుల్లో ప్రవేశం ఉచితం

రాష్ట్ర ప్రజలకు హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ శుభవార్త తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోన్న స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)…

మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజా దీవెన బహిరంగ సభ

ఈ నెల 20వ తేదీన మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన సభ పేరుతొ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ఈ…

దేశానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది తెలంగాణనే : మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌లోని కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును ఉద్దేశించి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జూమ్ ద్వారా…

యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం : మంత్రి కేటీఆర్

యువత తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు సాగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ…

మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత

ప్రగతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు కవిత రాఖీ కట్టి…

కేంద్ర సహకారం లేకున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్ : సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు…

హైదరాబాద్‌లో టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్

ప్రముఖ వాచీల తయారీ సంస్థ టైటాన్‌.. తమ స్మార్ట్‌ ల్యాబ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…