mt_logo

Telangana farmers struggle to sell paddy at procurement centres

The struggle for Telangana farmers to sell their paddy produce is worsening with each passing day. A fire has been…

రైతులు 15 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనడం లేదు: హరీష్ రావు

సిద్దిపేట నియోజకవర్గంలోని పెద్దకోడూర్ గ్రామ పరిధిలోని మెట్టుబండల వద్ద గల మాజీ మంత్రి హరీష్ రావు పంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. 15 రోజుల…

అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: హరీష్ రావు

మెదక్‌ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మెదక్‌ను జిల్లా కేంద్రం…

Is the Congress govt compromising Telangana’s share in Krishna water?

Recent developments surrounding the utilization of Krishna river waters have sparked a heated debate, with accusations of unauthorized water diversion…

Is Rahul Gandhi’s attack on regional parties indirectly helping BJP?

It seems that Congress leader Rahul Gandhi is on a mission to attack formidable regional parties across states, a futile…

కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ రావాలంటే లోక్‌సభలో వినోద్ కుమార్ గొంతు వినిపించాలి: కేటీఆర్

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బలపరిచారు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి,…

కేసీఆర్ బస్సు యాత్ర.. 17 రోజుల పాటు 22 రోడ్ షోలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. 17 రోజుల పాటు జరిగే యాత్రలో కేసీఆర్ 22 రోడ్ షోల్లో…

రేవంత్ మోసాలు నాలుగున్నర నెలల్లో ప్రజలకు అర్ధమయ్యాయి: హరీష్ రావు

మెదక్ సభలో సీఎం రేవంత్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు మెదక్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని…

చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం: కేటీఆర్

నంది నగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ…

కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు లేవు: కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని…