mt_logo

టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్

టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను తెలంగాణ భవన్ లో విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితం అభ్యర్థుల జాబితా, టీఆర్ఎస్…

తెలంగాణ అడ్డుకోవడానికి బాబు దేశమంతా తిరిగాడు- హరీష్ రావు

తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాకుండా దేశమంతా కాలుగాలిన పిల్లిలా తిరిగాడని, తెలంగాణను అడ్డుకోవడానికి కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.…

కారు గుర్తుకు ఓటు- అభివృద్ధికి రూటు: కవిత

త్వరలో జరిగే స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కారుగుర్తుకే ఓటువేసి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పలకాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్…

ఏప్రిల్ 9న గజ్వేల్ లో నామినేషన్ వేయనున్న కేసీఆర్..

ఈ నెల 9న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఏప్రిల్ 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో…

టీఆర్ఎస్ లో చేరిన పలువురు నేతలు..

మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్ ఈ రోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.…

ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ- కవిత

మంగళవారం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన రోడ్ షోలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,…

సీమాంధ్రుల కనుసన్నల్లో టీ టీడీపీ మేనిఫెస్టో- హరీష్ రావు

చంద్రబాబు ప్రకటించిన తెలంగాణ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సీమాంధ్రుల కనుసన్నల్లోనే తయారుచేసినట్లు ఉందని, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసేలా ఉందని…

అవినీతిలేని పాలన అందిస్తాం- కేసీఆర్

నెలరోజుల తర్వాత టీఆర్ఎస్ పభుత్వం అధికారంలోకి వస్తుందని, కొత్తప్రభుత్వంలో అవినీతికి తావుండదని, అవినీతి అంతం తన పంతం అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన…

ఏపీఐఐసీ లో తెలంగాణ ఉద్యోగులపై ఆంధ్రా దౌర్జన్యం

మరో రెండు నెలల్లో రాష్ట్రం రెండుగా విడిపోతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర అధికారుల వేధింపులు అధికమయ్యాయి. ఇటీవలే కార్మికశాఖలో తెలంగాణ ఉద్యోగులపై దొంగతనం నెపం వేయగా,…

దళితుల హక్కులకోసం కృషి చేస్తా- కవిత

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజనసంఘం ఆధ్వర్యంలో “తెలంగాణలో దళితుల భవిష్యత్తు” అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా గతంలో…