mt_logo

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కరోనా నేపథ్యంలో కేవలం ఆరు ప్రశ్నలకు మాత్రమే అవకాశం…

‘గిఫ్ట్ ఏ స్మైల్’ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యేలు..

ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పేదల ముఖాలపై చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతో గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం…

పీవీ కన్న కలలు సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు..

మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…

పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం..

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు ప్రారంభం అయ్యాయి. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం…

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు!!!!

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయింది. భూ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి…

రిజిస్ట్రేషన్ల శాఖకు సెలవులు..

తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది.…

ఈనెల 28వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు..

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 28 వరకు జరగనున్నాయి. 12, 13, 20, 27 వ తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. మొత్తం 17 రోజులపాటు సమావేశాలు…

శాసనసభ రేపటికి వాయిదా..

శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. రేపు ఉదయం గం.11లకు ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి…

రామలింగారెడ్డి కలం వీరుడు- కేటీఆర్

ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దివంగత…

ప్రణబ్ మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్..

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సీఎం కేసీఆర్ తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రణబ్…