mt_logo

20 కోట్లతో  కోటిలింగాల వద్ద సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు

సిద్దిపేట, జూన్ 15:  రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి  సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల వద్ద 20…

సిద్దిపేటలో 6 కోట్ల రూపాయల వ్యయంతో మోడ్రన్ స్లాటర్ హౌజ్ ప్రారంభం 

సిద్దిపేట, జూన్ 15:  సిద్దిపేట పట్టణ శివారు ఇర్కోడ్ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడ్రన్  స్లాటర్ హౌజ్ ను రాష్ట్ర ఆర్థిక,వైద్య,…

మన పల్లె ప్రగతి – ప్రశంసిస్తున్నది యావత్ జగతి

•రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా ప్రకటించబడిన ఒకే రాష్ట్రం తెలంగాణ. •సమగ్ర గ్రామీణ అభివృద్ధికై నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు. •1851 అవాస/ తండా…

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్

తంగళ్ళపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్  నుండి  సిరిసిల్ల, అగ్రహారం,నంది కామన్, వెంకట్రావుపల్లి బోర్డర్  వరకు ప్రధాన రహదారి వెంబడి సింగరేణి వారి సహకారంతో ఏర్పాటు చేసిన…

వృద్ధులకు భరోసా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

సిరిసిల్ల, జూన్ 14: నేడు రాజన్న సిరిసిల్లలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర…

డాక్టర్ల సేవకు నా శిరసాభివందనం

హైదరాబాద్, జూన్ 14:  రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా … ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ…

తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థ ఉత్తమ ప్రణాళికతోనే విజయం సాధించింది : సీఎం కేసీఆర్

హైదరాబాద్, జూన్ 14:  రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా … ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ…

వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం: సీఎం కేసీఆర్ 

హైదరాబాద్, జూన్ 14:  రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు…

న్యూట్రిషన్ కిట్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ 

హైదరాబాద్, జూన్ 14:  రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ పనులకు…

2000 ఆక్సిజన్ పడకల నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్, జూన్14:  దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల  తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర్…