తొమ్మిదేండ్లలోనే జీహెచ్ఎంసీ ప్రగతిబాట.. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థతో బంగారు బాట
రూ.7,644.55 కోట్లతో మౌలిక వసతుల కల్పన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనికతకు నిదర్శనం ఏ రాష్ట్రమైనా అభివృద్ధి బాటపట్టాలంటే రాజధాని బాగుండాలి. అన్ని వసతులు, సౌకర్యాలు…