mt_logo

తెలంగాణ ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

గాంధీ లో  ఒక వారంలో  సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రి రాష్ట్రంలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు శుభవార్త జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి,…

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నాడు 17 ప్రశ్నలు.. నేడు వ్యతిరేక ఫ్లెక్సీలు

తెలంగాణ పర్యటనలో భాగంగా ఓరుగల్లుకు విచ్చేయుచున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  వ్యతిరేకంగా వరంగల్ నగరంలో  నిరసన వ్యక్తమవుతోంది. ప్రధాని రాకకు వ్యతిరేకంగా నగరవ్యాప్తంగా  ఫ్లెక్సీలు, పోస్టర్లు భారీగా…

తెలంగాణ స‌ర్కారు స‌హ‌కారం.. పూల‌సాగుతో ఎక‌రాకు 4 ల‌క్ష‌ల ఆదాయం

అన్న‌దాత సంక్షేమ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ స‌ర్కారు అన్ని ర‌కాల పంటలు పండించేలా వారిని ప్రోత్స‌హిస్తున్న‌ది. వాణిజ్య‌, ఉద్యాన పంట‌ల‌తో అన్న‌దాత లాభాల పంట పండేలా…

రాహుల్ గాంధీ ఏ హోదాలో హామీలు ఇస్తున్నడో చెప్పాలి: మంత్రి కేటీఆర్

పాత రాబందులు నేడు బహు రూపు వేషాల్లో .. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు రాహుల్ గాంధీ ఏ హోదాలో హామీలు ఇస్తున్నడో చెప్పాలన్నారు…

గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు: మంత్రి కేటీఆర్

రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీ మనిషే భూ దందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదని అక్కసు గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…

తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధానిని ఇక్కడి  ప్రజలు నమ్మరు : మంత్రి కేటీఆర్

ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధానిని ఇక్కడి  ప్రజలు…

సాయి చంద్ సతీమణి రజనీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి

సాయి చంద్ సతీమణి రజనీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారని  మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో…

కుసుమ జగదీష్, సాయి చంద్ ఇరు కుటుంబాలకు 3 కోట్ల ఆర్ధిక సాయం : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద…

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి భేష్ : సింగపూర్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ B.…

కాళేశ్వ‌ర గంగ ప‌రుగులు.. రంగనాయకసాగర్‌కు తరలుతున్న జలాలు..

తెలంగాణ‌లో కాలంకాకున్నా ఒక్క ఎక‌రా కూడా ఎండ‌కుండా రాష్ట్ర స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకున్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో ఆవిష్కృత‌మైన కాళేశ్వ‌రం నుంచి జ‌లాలు మన భూముల‌ను త‌డుపుకొనేందుకు…