mt_logo

ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్, లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…

ప్రధానమంత్రి పదే పదే కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి కె. తారక రామారావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్రం కోసం 60…

ఎక్స్‌లో మార్మోగిన పాల‌మూరు.. #PalamuruRangaReddyProject హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌!

వ‌ల‌స‌ల గోస అనుభ‌వించిన ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా ద‌శాబ్దాల స్వ‌ప్నం సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో 70 ఏండ్ల త‌ర్వాత సాకార‌మైంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో క‌రువును…

21న హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎవరు, ఎక్కడ పంపిణీ చేస్తారు.. వివరాలు

రెండో విడత ఎంపికైన లబ్దిదారులకు ఈ నెల 21 వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.…

తెలంగాణ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంది- మహారాష్ట్ర ప్రతినిధి బృందం

తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధి పైన అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల…

తెలంగాణ చేసిన కార్యక్రమాలను భారతదేశం అనుసరిస్తుంది: మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిపైన అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం…

రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరుగుతుంది: మంత్రి హరీష్ రావు

ఆకలైనప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్‌కు ఓట్ల కోసం గోరిముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మరు అని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు…

చట్టసభల్లో మహిళలకు, బీసీలకు 33% రిజర్వేషన్‌పై ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుతో సహా  33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో…

దసరా నుంచి సర్కారు బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం

సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న…

ఒకనాడు పల్లేర్లు మొలిచిన పాలమూరులో నేడు పాలనురగల జలహేల: మంత్రి కేటీఆర్

నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఎన్నో ఆటంకాలను ఎదురుకొని నేడు ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో…