mt_logo

తెలంగాణ ప్ర‌భుత్వ అప్‌డేట్స్ ఎప్పటిక‌ప్పుడు తెలుసుకోవాలా? అయితే ఈ వాట్సాప్ చాన‌ల్ ఫాలో అవ్వండి

అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణ స‌ర్కారుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాల‌నుకుంటున్నారు. గ‌వ‌ర్న‌మెంట్‌కు సంబంధించిన డెయిలీ అప్‌డేట్స్ పొందాల‌నుకుంటున్నారా? ప‌థ‌కాలపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే.. మీ కోస‌మే తెలంగాణ…

33% మహిళా కోటలో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత

బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లో బీసీ మహిళలు లేరా ? వచ్చే…

సామాజిక పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలి: సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల…

రైతు సంక్షేమంపై త‌గ్గేదే లే.. రుణ‌మాఫీ కోసం నిధులు విడుద‌ల చేసిన తెలంగాణ స‌ర్కారు

తెలంగాణ అంటేనే రైతు సంక్షేమం.. అన్న‌దాత‌కు అంద‌లం. స‌మైక్య పాల‌న‌ చెర‌వీడి స్వ‌రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయంపైనే ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. దేశానికే అన్నంపెట్టే అన్న‌దాతను క‌ష్టాల…

పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును ట్రిబ్యూనల్ కొట్టివేయడం పాలమూరు విజయం: మంత్రి సింగిరెడ్డి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును కృష్ణా ట్రిబ్యూనల్ కొట్టివేయడం పట్ల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది…

ఓటర్ల జాబితా సవరణ తర్వాత తెలంగాణలో 3.13 కోట్ల ఓటర్లు

హైదరాబాద్: 2023 సంవత్సరానికి చేపట్టిన ఓటర్ల జాబితా రెండవ సవరణలో అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ఘట్టం ఈ రోజు(సెప్టెంబరు 19)తో ముగిసింది. అర్హులైన పౌరులు కొత్త ఓటర్లుగా…

రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బోర్డర్ రోడ్డుకు భూమి పూజ చేసిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ. 18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బోర్డర్ వరకు నిర్మించే రోడ్డు కోసం మంత్రి హరీశ్ రావు భూమి…

తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీ పెద్ద‌లు, ఇత‌ర రాష్ట్రాల నాయ‌కులు ఫిదా.. బీజేపీ, కాంగ్రెస్ గ‌ల్లీ లీడ‌ర్ల‌కు కాన‌రాని డెవ‌ల‌ప్‌మెంట్‌!

వ్య‌వ‌సాయం, పారిశ్రామికం, ఐటీ, విద్యుత్తు.. ఇలా ఏ రంగం తీసుకొన్నా తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో రాష్ట్రంలోని మూల‌మూల‌కూ…

తెలంగాణ‌పై ఢిల్లీ పార్టీల దండ‌యాత్ర‌.. ప‌చ్చ‌ని రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ భారీ కుట్ర‌!

స‌మైక్య పాల‌న‌లో 60 ఏండ్లు తెలంగాణ అరిగోస ప‌డ్డ‌ది. నీళ్లు, నిధులు, నియామ‌కాలు.. ఇలా ప్ర‌తి అంశంలోనూ వివ‌క్ష‌ను ఎదుర్కొన్న‌ది. ఆంధ్రా నాయ‌కులు ఇక్క‌డి నిధుల‌ను దోచి…

తిట్లు కాంగ్రెస్‌వి అయితే కిట్లు కేసీఆర్‌వి: మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గం శంకరంపేట్‌లో 100 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించి, 350 మంది గృహ లక్ష్మి లబ్ధిదారులకు పట్టాలను మంత్రి హరీష్ రావు పంపిణీ…